విద్యార్థుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనందుకు ముంబైలోని అందేరీ తహ్సిల్దర్ కార్యాలయం ముందు బి.ఆర్.ఎస్ చే నిరసన జర్పారు.
అనేక సందర్భాలలో ఫీజులు ఆలస్యంగా చెల్లించినందుకు ప్రైవేట్ స్కూల్ కళాశాలలు విద్యార్థులను బెంచీలపై లేదా తరగతి గదుల వెలుపల నిలబెట్టడం, వారికి లీవింగ్ సర్టిఫికేట్లను అందజేయడం జరుగుతున్నాయి ఇప్పుడు ఫీజు చెల్లించే వరకు పాఠశాలకు రానివ్వకుండా నిలుపుదల చేసి, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A ప్రకారం "హామీ ఇవ్వబడిన విద్యను" పాఠశాల ద్వారా కోల్పోయింది.
ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు/ఛార్జీలపై నియంత్రణ లేదు, ప్రైవేట్ పాఠశాలలకు దోపిడీకి లైసెన్స్ ఇచ్చినట్టు ఐంది. ఇంతకుముందు నెలవారీ రుసుము వసూలు చేయబడింది, ఇప్పుడు వార్షిక లేదా అర్ధ-వార్షిక వసూలు చేయబడుతోంది, దీని కారణంగా చాలా మంది తల్లిదండ్రులు అప్పుల్లో మునిగిపోతున్నారు.